కేంద్రీయ విద్యాలయాలు సంగథన్ భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ, భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 1253 కేంద్రీయ విద్యాలయ పాఠశాలలను కలిగి ఉంది మరియు ఈ సంస్థ విదేశాలలో ఖాట్మండు, మాస్కో మరియు తెహరాన్ లో ఒక్కొక్కటి చొప్పున మూడు పాఠశాలను కలిగి ఉంది.ఇది ప్రపంచంలోని అతిపెద్ద పాఠశాలల వ్యవస్థ గల సంస్థలలో ఒకటి మరియు భారతదేశంలో అతిపెద్ద పాఠశాలల వ్యవస్థ గల సంస్థ.
KVS 1963 నుండి అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా KVS కు ప్రధాన కార్యాలయం కింద 25 ప్రాంతీయ కార్యాలయాలు మరియు 5 ZIET(జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) లు కలవు. ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థ.KVS పాఠశాలలన్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి అనుబంధంగా పనిచేస్తున్నాయి.
కేంద్రీయ విద్యాలయ, సిరిసిల్ల(తెలంగాణ) పాఠశాలలో టెంపరరీ బేసెస్ మీద ప్రైమరీ టీచర్ (PRT), TGT, కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు.
Note: టీచింగ్ పోస్ట్ కు అప్లై చేసుకునే అభ్యర్థులు CTET అర్హత సాధించి ఉండాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పణ మరియు ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ 17-02-2025 రోజున జరుగుతుంది. వేదిక: C/o MPP SCHOOL, KENDRIYA VIDYALAYA SIRCILLA, SUBHASH NAGAR, RAJANNA SIRCILLA – 505301
ఇంటర్వ్యూ:
19-02-2025 రోజున ఉదయం 9.30 గంటలకు District Collectorate Office, Rajanna Sircilla లో ఇంటర్వ్యూ జరుగును.
Note: అర్హత గల అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒక సెట్ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు మరియు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్లగలరు.
Note: నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కొరకు క్రింది వెబ్సైటు ను సందర్శించగలరు.